సీబీఐ కోర్టులో మళ్లీ మొదటి కొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో మళ్లీ మొదటి కొచ్చిన డిశ్చార్జి పిటిషన్లు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు గడువు విధించిన హైకోర్టు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదన్న సీబీఐ కోర్టు జడ్జి సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా…

ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

న్యూ ఢిల్లీ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం…

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…

కృష్ణా జలాల వివాదాలపై కృష్ణా ట్రిబ్యునల్‌లో విచారణ

ఎన్నికల ఉన్నందన స్టేట్‌మెంట్‌ సమర్పించడానికి సమయం కావాలన్న ఏపీ. ఏపీ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణపెండింగ్‌ కేసులకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదన్న తెలంగాణ. కావాలనే ఏపీ కాలయాపన చేస్తుందన్న తెలంగాణస్టేట్‌మెంట్ సమర్పించడానికి జూన్‌ వరకూ సమయం ఇవ్వాలన్నఏపీ వాదనను…

గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

గిరిజనులపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేయాలి — గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి — ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్…

గ్లాస్ సింబల్ పై విచారణ… తీర్పు రిజర్వ్

గాజు గ్లాస్ సింబల్ పై తీర్పును హై కోర్టు రిజర్వ్ చేసింది. ఇటీవల జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీగా గుర్తించిన ఎన్నికల కమిషన్. గాజు గ్లాస్ సింబల్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించిన ఎన్నికల కమిషన్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్…

అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది.. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి…

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరగాలి: సుప్రీం

సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. రాజకీయ నేత, CM అన్న…

గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై…

పాతర్లపాడు సంఘబంధాల లో వి. బి.కే లు చేస్తున్న అవినీతిపై విచారణ జరపాలి

సాక్షిత : సంఘ బంధాల బాడీలను మార్చి,కొత్త బాడీ లను ఎన్నుకోవాలి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుకు వినతి పత్రం ఇచ్చిన సంఘ బంధం సభ్యులు సూర్యాపేట కలెక్టరేట్.. ఆత్మకూరు (ఎస్)మండలం పాతర్లపాడు గ్రామంలో సంఘ బంధాలలో జరుగుతున్న అవినీతిపై విచారణ…

You cannot copy content of this page