ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదాప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 3, 4 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ మే 7, 8 తేదీల్లో ఆయన ఏపీకి…
ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై…
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
దిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈనెల 26కు…
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమా వేశాలు వాయిదా పడ్డాయి. ఇవాళ వాడివేడీ చర్చల తర్వాత ఈనెల 20వ తేదీ బుధవారం కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా, పంచ్ డైలాగులు, ఘాటైన మాటల…
కోడికత్తి కేసు.. సీఎం జగన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా.. అమరావతి: కోడికత్తి కేసులో సీఎం జగన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. పిటిషన్కు నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది.. విశాఖ విమానాశ్రయంలో తనపై…
: కోడికత్తి కేసు.. సీఎం జగన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా.. అమరావతి: కోడికత్తి కేసులో సీఎం జగన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. పిటిషన్కు నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది.. విశాఖ విమానాశ్రయంలో…
హైదరాబాద్:అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సభ రేపటికి వాయిదా…
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన…