హైదరాబాద్లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధి
ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే సగటు ధరలు 10-32 శాతం పెరిగాయని తెలిపింది. ఇక ముంబై(24%), పుణె(15%), బెంగళూరు(14%) ఉండగా, ఢిల్లీలో 9 శాతం, చెన్నైలో 6 శాతం తగ్గుదల నమోదైంది.
Related Posts
Spread the love భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం లో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన వేల్పుల నారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నపినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్…
Spread the love బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాం నగర్…
Spread the love 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీ పెద్ద మనుషులతో సమావేశమై కాలనీ సమస్యల మీద పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు కమలమ్మ కాలనీలో కొంతమేర…
Spread the love శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల గడపగడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ పామేనా భీమ భరత్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మరియు గ్రామ ప్రజలను కార్యకర్తలను…
Spread the love కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించడం జరిగింది మరోసారి మోడీ సర్కార్ కోసం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను…
నిజాంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..
Spread the love కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి ,…
Spread the love [1:04 PM, 4/27/2024] Sakshitha: సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బొక్క బొర్లా పడడం ఖాయం : ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి …[1:07 PM, 4/27/2024]…
Spread the love కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా మరి కొందరు…
జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంటరీ(MP) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ప్రచార వాహన ప్రారంభోత్సవం
Spread the love వైరా నియోజవర్గం *జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథం మండల వ్యాప్తంగా ప్రచార నిమిత్తం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశానుసారంగా మరియు…