హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్‌: నగరంలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించింది. సనత్ నగర్‌లో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు (Police) సీజ్ (Siege) చేశారు.. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ (OCB) ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం…

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధి

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధిఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున…

హైదరాబాద్‌లో శిల్పారామంలోని నైట్‌బజార్‌

మాదాపూర్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాత్రి హైదరాబాద్‌లో శిల్పారామంలోని నైట్‌బజార్‌ను పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు నైట్‌బజార్‌లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 2017…

ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ

ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీవిజయవంతం చేయాలి ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్‌ మల్లాపూర్‌లో బుధవారం…

50 – 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌లో 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు. హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధన…

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత్‌లోని డొమినికన్‌ రిపబ్లిక్‌ రాయబారి హెచ్‌.ఈ. హైదరాబాద్‌లో Mr డేవిడ్ ప్యూగ్.

డొమినికన్ రిపబ్లిక్ కరేబియన్ మరియు మధ్య అమెరికా ప్రాంతంలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. సమావేశంలో, ఇటీవలి సంవత్సరాలలో తెలంగాణలో ఐటీ మరియు పారిశ్రామిక రంగాలలో అపూర్వమైన వృద్ధిని మంత్రి హైలైట్ చేశారు మరియు డొమినికన్…

హైదరాబాద్‌లో రూ.కోటి పెట్టుబడితో ష్నైడర్ ఎలక్ట్రిక్

Schneider Electric in Hyderabad with an investment of Rs హైదరాబాద్‌లో రూ.కోటి పెట్టుబడితో ష్నైడర్ ఎలక్ట్రిక్ నూతన అత్యాధునిక స్మార్ట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 300 కోట్లు శక్తి నిర్వహణ మరియు ఆటోమేషన్ యొక్క…

You cannot copy content of this page