ప్రజలకు అలర్ట్.. వారి ఇళ్ల వద్దకే పెన్షన్

ప్రజలకు అలర్ట్.. వారి ఇళ్ల వద్దకే పెన్షన్.. రెండు కేటగిరీలుగా నగదు పంపిణీ.. పూర్తి వివరాలివే.. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక..…

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధి

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధిఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున…

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.

మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవారితో కేసీఆర్‌ ఆటలాడుకున్నారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌ పార్టీకి వచ్చింది ఒక సీటే. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు. -సీఎం రేవంత్‌ రెడ్డి https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 3,000 కోట్లు

జీవో విడుదల చేసిన రాష్ట్రప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు గ్రామీణ ప్రాంతాల్లో 38,094,అర్బన్ ప్రాంతాల్లో 57,141 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఇళ్ల పట్టాల్లో మరో చారిత్రక ఘట్టం

దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందిస్తుంది ఇందులో భాగంగా కోవూరు మండలం లోని దాదాపు 1600…
Whatsapp Image 2024 01 25 At 11.16.37 Am

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ఆ ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయంలో…

పేద ప్రజలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

త్వరలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ… గద్వాల పట్టణంలో నివసిస్తున్న అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చలనే లక్ష్యంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందుకు సంబందించిన ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది. త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ…

రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పండుగ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం కొల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి హరీష్ రావు నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసిన మహోన్నత నాయకులు సీఎం కేసీఆర్ లాటరీ పద్ధతిలో బ్లాకుల…

దుండిగల్ గ్రామస్థులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 10శాతం ఈ నెల 27న నిరుపేదలకు పంపిణి చేస్తాం

దుండిగల్ గ్రామస్థులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 10శాతం ఈ నెల 27న నిరుపేదలకు పంపిణి చేస్తాం :ఎమ్మెల్యే వివేకానంద.మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 2వ విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి గురువారం జరుగనుంది. ఈ…

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల ఎంపిక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రా లో 500 మంది లబ్దిదారుల ఎంపిక*…

You cannot copy content of this page