అమరావతి: అమరావతిలో నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద…
చిట్యాల సాక్షిత ప్రతినిధి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ అవిశెట్టి శంకరయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల లో…
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన *మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత *నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ప్రాంతములో సుధీర్ఘ కాలంగా నివసిస్తున్న కుటుంబాలకు అండగా నస్పూర్ మున్సిపాలిటీ కి చెందిన 250 మంది…
పల్నాడు జిల్లా నరసరావుపేట లో జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు నరసరావు పేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు జిల్లా…
టిడబ్ల్యూజేఎఫ్ సంతకాల సేకరణకు విశేష స్పందన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్ కె. సలీమా, తన్నీరు శ్రీనివాస్ కుత్బుల్లాపూర్, జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో…
పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డిరెవిన్యూ అధికారులపై ఆగ్రహం-సమస్యను ఎమ్మెల్యే’కు వివరించిన కౌన్సిలర్ ఎమ్మెల్యే చొరవతో కూల్చివేతలకు చెక్ ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి 59 జీ.వో కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డిమాండ్ నోటీసులు అందజేసిన ఇప్పటివరకు రుసుము…
జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి .. జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు… హుజూర్ నగర్…
We are making all arrangements to distribute houses to journalists జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:…
Distribution of double bedroom houses in Manthani town of Peddapalli district మంథని పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి లో జరిగిన అవకతవకలపై స్పందిస్తూ ఈరోజు మీడియా ప్రతినిధి లతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు…
Jayapradam the CPI’s campaign to give 5 lakhs for the construction of Jagananna houses for publication ప్రచురణార్థం జగనన్న ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని జరుగుతున్న సిపిఐ పోరుబాటను జయప్రదం చేయండి సిపిఐసాక్షిత నంద్యాల…