ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన *మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన *మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత *
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ప్రాంతములో సుధీర్ఘ కాలంగా నివసిస్తున్న కుటుంబాలకు అండగా నస్పూర్ మున్సిపాలిటీ కి చెందిన 250 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ,ఎంపీ వెంకటేష్ నేత ..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశంపల్లి ప్రభాకర్ , వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ ,పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య,పట్టణ కౌంస్లేర్స్, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు,TBGKS నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page