హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధి

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధిఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున…

40 శాతం ఫిట్మెంట్ మంజూరు చేయాలి

సాక్షిత రంగారెడ్డి శంకర్పల్లి :తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యా య పెన్షనర్లకు 40 శాతం ఫిట్మెంట్ సిఫారస్ చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రతిపాదించింది.పి ఆర్ సి ప్రతిపాదనలను టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ కుమార్…

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి-అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ సాక్షిత ఉమ్మడి ఖమ్మం :పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినీలను సిద్దం చేయాలని, ఎలాంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని, ఆ…
Whatsapp Image 2023 11 14 At 4.26.18 Pm

పోలింగ్ శాతం పెంచేందుకు కళా ప్రదర్శనలు….ఎం.సి.సి నోడల్ అధికారి

సాక్షిత అశ్వారావుపేట: ఈ నెల 30న జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఆద్వర్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశానుసారం కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.ఈ నేపధ్యంలో అశ్వారావుపేట మండలంలో ఎం.సి.సి నోడల్ అధికారి,…

స్థానిక సంస్థలలో మాదిరిగా చట్టసభలలో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారిని గౌరవించాలి

తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, పౌర సంబంధాలు మరియు సమాచార శాఖ మాత్యులు గౌరవ పట్నం మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…

చట్టసభలలో బీసీలకు మండల కమిషన్ నివేదిక ప్రకారం 52 శాతం ప్రాతినిధ్యం అమలు చేయాలి ,-హిందూ బీసీ మహాసభ

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ పిజెఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వైపు లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓటు వేసి బీసీల రాజ్యాధికారం తెచ్చుకునే దిశలో ప్రయాణించాలని…

స్థానికులకే 50 శాతం డబల్ బెడ్ రూమ్లు కేటాయించాలి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి

పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణంలో బిజెపి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పటాన్చెరువు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూములను స్థానికులకే కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.…

5 శాతం రాయితీకి ఇక 5 రోజులే – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : ఈ ఆర్ధిక సంవత్సరానికి ఆస్తి, ఖాళీ స్థల పన్నుల చెల్లింపుపై 5 శాతం రాయితీకి ఇక 5 రోజులే సమయం వుందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించడం వలన నగరాభివృద్దికి…

సి.పి.ఆర్ తో 50 శాతం గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు

సి.పి.ఆర్ తో 50 శాతం గుండె పోటు మరణాలు తగ్గించవచ్చుసిపిఆర్ పై ప్రతీ ఒక్కరికీ వైద్య శాఖ అవగాహన కల్పించాలిసూర్యాపేట కలెక్టరేట్ లో సిపిఆర్ పై శిక్షణా తరగతులు , ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి* సాక్షిత సూర్యాపేట…

మైనార్టీ బంధు ప్రకటించాలి 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి

మైనార్టీ బంధు ప్రకటించాలి12 శాతం రిజర్వేషన్ కల్పించాలి.ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రాష్ట్రంలో మైనార్టీలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఖమ్మం నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తీవ్రస్థాయిలో…

You cannot copy content of this page