5 శాతం రాయితీకి ఇక 5 రోజులే – కమిషనర్ హరిత ఐఏఎస్

Spread the love

సాక్షితతిరుపతి : ఈ ఆర్ధిక సంవత్సరానికి ఆస్తి, ఖాళీ స్థల పన్నుల చెల్లింపుపై 5 శాతం రాయితీకి ఇక 5 రోజులే సమయం వుందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించడం వలన నగరాభివృద్దికి దోహదపడుతుందని, పాత బకాయిలు వున్న పన్నులపై వడ్డిని మాఫి చేసిన ప్రభుత్వం నేడు ఈ ఆర్ధిక సంవత్సరానికి ఈ నెలఖారు లోపు ఏక మొత్తంగా ఆస్తి, ఖాళీ స్థల పన్నులు చెల్లింపులపై 5 శాతం రాయితీని ప్రకటించందని, ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకొని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యలయంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తమ పన్నులను చెల్లించవచ్చని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.*

Related Posts

You cannot copy content of this page