మూడో సారి ముచ్చటగా యాదన్న రావాలి .

Spread the love

మూడో సారి ముచ్చటగా యాదన్న రావాలి .

……..

సాక్షిత కొండకల్:
చేవెళ్ళ అసెంబ్లీ నియోజవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య కొండకల్ ఇంటింటి ప్రచారం చేసారు. ఈ సందర్భంలో కాలే యాదయ్య మాట్లాడుతూ మన తెలంగాణ 2014 లొ ఎలా ఉంది 2023 లొ ఎలా ఉంది . ముక్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ గ తీర్చిదిద్దారు. ప్రతీ ఇంటికి మిషన్ భగిరత నీరు వస్తుంది. రైతు బందు, రునమాఫి , ఇలా ఎన్నొ అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. బి అర్ ఎస్ పార్టీ ని గెలిపించుకుందాం అభివృద్ధి చేసుకుందాం అన్నారు. కొంగ్రెస్స్ పార్టీ అబ్యర్థి ఎమ్మెల్యే పైన మానబంగ కేసులు . హత్య కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఉన్న అభ్యర్థి మనకి అవసరమా ? అని అన్నరు. అనంతరం కాలె యాదయ్య ప్రజల మధ్యలో డ్యాన్స్ చేసారు. ఈ సందర్భంలో బిఅర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కాలె యాదయ్య ని భారి మెజారిటీతో గెలిపించుకుందాం అన్నారు. ఈ సందర్భంలో వివిధ పార్టీ నాయకులు బి అర్ ఎస్ లొ చేరికలు జరిపారు.
ఈ కార్యక్రమానికి కొండకల్ కార్యకర్తలు మండల ముఖ్య నాయకులు, ఎంపిపి,జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు , మార్కెట్ కమిటీ డైరక్టర్ లు,మండల పార్టీ అధ్యక్షులు,రైతు సమన్వయ సమితి సంఘం అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు,అన్ని గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు,ముఖ్య కార్యకర్తలు,ఆయా శాఖల డైరెక్టర్లు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 25 At 2.49.20 Pm

Related Posts

You cannot copy content of this page