శేరిలింగంపల్లి గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా*రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో వారి నివాసంలో…
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా…
అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…
ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ చేయాలని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిపై ఒత్తిడి వస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి,…
కాకినాడ రూరల్, అర్బన్ ముఖ్య నేతలతో పవన్ సమావేశం
మూడో సారి ముచ్చటగా యాదన్న రావాలి . …….. సాక్షిత కొండకల్:చేవెళ్ళ అసెంబ్లీ నియోజవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య కొండకల్ ఇంటింటి ప్రచారం చేసారు. ఈ సందర్భంలో కాలే యాదయ్య మాట్లాడుతూ మన తెలంగాణ 2014 లొ…
నెల్లూరు జిల్లా కందుకూరు వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమం🫅🧕👩🦳 👉 ప్రతి కుటుంబంలో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి 👉వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు…
సాక్షిత : నూజండ్ల మండల కేంద్రం అయిన నూజండ్ల గ్రామం లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ సంబరాలు జరగ్గా, స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూజండ్ల…
మూడో విడత జగనన్న ఆసరా విడుదల ప్రకాశం జిల్లా…!!!!పెద్ద దోర్నాల్లోని వైయస్సార్ కేపీ కార్యాలయం నందు APM పోలయ్య మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన స్వయం సహాయక సంఘాలకు మూడో విడత జగనన్న ఆసరా విడుదల చేసినట్లు తెలియజేశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్…