మీతో నేను కార్యక్రమంతో మీతోనే మీలో ఒకడిగా ఉన్న ఆనంద్ ను 30 వేల మెజారిటీతో గెలిపించండి

Spread the love

సాక్షిత : ఇద్దరు మంత్రులు చేయలేని పనులు ఎమ్మెల్యేగా మీ ఆనంద్ చేసిండు
ఆనంద్ ను గెలిపించి కానుకగా ఇవ్వండి
త్రాగునీళ్లు ఇచ్చి సాగు నీరు అందిస్తున్న కెసిఆర్ పక్షాన మీరంతా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు , రాష్ట్ర భూగర్భ గనులు మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలో 173.05 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు మరియు ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్నారు.

▪️ రైల్వే వంతెన పై వంతెన నిర్మాణం 96.00 కోట్లు
▪️ వికారాబాద్ జిల్లా కేంద్రం మరియు పట్టణ పరిధిలో పురపాలక అభివృద్ధి పనులు, రెండు వరుసల రహదారిని నాలుగువ వరసల రహదారిగా విస్తీరణ 30.00 కోట్లు.
▪️పట్టణ నిరాశయులకు వసతి గృహము నిర్మాణము మరియు స్ట్రీట్ వెడ్డింగ్ జోన్స్ నిర్మాణం 52.50 లక్షలు.
▪️ఆలంపల్లి వైకుంఠధామము నిర్మాణము 100.00 లక్షలు.
▪️ రామయ్య గూడా ఎంఐజి వైకుంఠధామం నిర్మాణం 100.00 లక్షలు.
▪️ ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ (IVNMC) నిర్మాణము 720.00 లక్షలు.
▪️ మొడ్రన్ ధోభీఘగట్ నిర్మాణం 200.00 లక్షలు
▪️ పార్కుల సుందరీకరణ మరియు అభివృద్ధి చేయుట 500.00 లక్షలు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page