మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు

ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు కొత్త కార్యక్రమం. మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం. మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’. మార్చి 4న రాప్తాడు సభతో ముగియనున్న చంద్రబాబు. రా కదలిరా సభలు. తదుపరి ‘ప్రజాగళం’…

మన బస్తీ మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిస్థాయి

మన బస్తీ మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిస్థాయిలో మారిపోతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమీర్ పేట లోని DK రోడ్డులో గల ప్రభుత్వ…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారమైందని, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

మీతో నేను కార్యక్రమంతో మీతోనే మీలో ఒకడిగా ఉన్న ఆనంద్ ను 30 వేల మెజారిటీతో గెలిపించండి

సాక్షిత : ఇద్దరు మంత్రులు చేయలేని పనులు ఎమ్మెల్యేగా మీ ఆనంద్ చేసిండుఆనంద్ ను గెలిపించి కానుకగా ఇవ్వండిత్రాగునీళ్లు ఇచ్చి సాగు నీరు అందిస్తున్న కెసిఆర్ పక్షాన మీరంతా ఉండాలితెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక…

You cannot copy content of this page