మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు

Spread the love

ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు కొత్త కార్యక్రమం. మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం. మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’. మార్చి 4న రాప్తాడు సభతో ముగియనున్న చంద్రబాబు. రా కదలిరా సభలు. తదుపరి ‘ప్రజాగళం’ పేరుతో ప్రజల్లోకి రానున్న చంద్రబాబు.

Related Posts

You cannot copy content of this page