సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఆ దిశగా వార్తాప్రసారాలు ఉండాలని, ఇటు ప్రభుత్వంతో, ప్రజలతో మీడియా మన్ననాలు పొందాలని రాష్ట్ర రెవెన్యూ సమాచార, పౌర సంబంధాల శాఖమాత్యులు పొంగులేటి…
ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు కొత్త కార్యక్రమం. మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం. మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’. మార్చి 4న రాప్తాడు సభతో ముగియనున్న చంద్రబాబు. రా కదలిరా సభలు. తదుపరి ‘ప్రజాగళం’…
రోడ్ షోలు.. రచ్చబండ కార్యక్రమాలు.. బహిరంగ సభలు… 8 జిల్లాల పరిధిలో 8 నియోజక వర్గాల్లో పర్యటన మడకశిర నుంచి షర్మిల యాత్ర షురూ..
అధికార పార్టీ అక్రమ అరెస్టులకు న్యాయం కోసం ప్రజల్లోకి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి అమరావతి:సెప్టెంబర్ 11ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ తరుణంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి…
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – నాగరాజు రెడ్డి — ఎమ్మెల్యే గెలిపే లక్ష్యంగా యువత శ్రమించాలి – ప్రవీణ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణ కేంద్రం లో బిఆర్ఎస్ పట్టణ యువజన సంఘం అ్యక్షుడు చిత్రగంటి ప్రవీణ్ ఆధ్వర్యంలో…
The spirit of Republic Day should be taken to the people గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత స్వతంత్ర సమరయోధులకు ఘన నివాళులు ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ…
Chandrababu's district visits to bring the government's failures to the people టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ప్రభత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే చంద్రబాబు జిల్లాల పర్యటనలు 4న ఎన్టీఆర్…