టీడీపీ నేత ఆలపాటి రాజా ఇంటికి సుజనాచౌదరి వెళ్లడంలో వ్యూహమేంటి..?

Spread the love

టీడీపీ నేత ఆలపాటి రాజా ఇంటికి సుజనాచౌదరి వెళ్లడంలో వ్యూహమేంటి..?

గుంటూరు: టీడీపీ నేత ఆలపాటి రాజా (TDP Leader Alapati Raja) ఇంటికి బీజేపీ మాజీ ఎంపీ సుజనాచౌదరి (Sujana Chowdary) వెళ్లడంలో వ్యూహమేంటి..? టీడీపీ నేత ఆలపాటి రాజా ఇంటిట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎంపీ సుజనాచౌదరి, నక్కాఆనందబాబు, కన్నా లక్ష్మీ నారాయణతోపాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కీలక నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో బీజేపీ నేత సత్యకుమార్పై జరిగిన దాడిపై చర్చించారు. అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని సుజనాచౌదరి చెప్పారు. సత్యకుమార్పై దాడి చేసిన వారి సంస్కృతి అర్థమవుతుందని, వైసీపీ వాళ్లే సత్యకుమార్పై దాడి చేశారని సుజనాచౌదరి ఆరోపించారు. కలిసికట్టుగా కృషి చేస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ, అధికారం కోసం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని ఆలపాటి విమర్శించారు.

రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు చేస్తున్న దీక్ష 1,200 రోజులకు చేరుకోవడంతో వారికి మద్దతు తెలిపేందుకు సత్యకుమార్‌ వెళ్లారన్నారు. దీనిని సహించలేని వైసీపీ గుండాలు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని రోశయ్యయాదవ్‌ హెచ్చరించా

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page