కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ బాలమణి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బౌరంపేట లోని వారి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించిన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన…
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నా కొద్ది మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నా కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్ఐడీకి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ ఈ…
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.…
శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో ప్రతి ఇంటికి జైశ్రీరామ్ అని గ్రామ పెద్దల సహకరం తొ యువకులు రాశారు . చాలా సంవత్సరాల తరువాత అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనకు…
చంద్రబాబుతో పవన్కల్యాణ్ డిన్నర్ మీటింగ్ ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై చర్చ ఎల్లుండి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే యోచన
జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్, కృష్ణ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీలో అయోధ్యలోని శ్రీరాముని అక్షింతలు ప్రతి ఇంటికి పంపిణీ
గణేష్ నగర్ లోని సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన కార్యక్రమంలో ఆకుల రాజేందర్, కొండపర్తి ప్రవీణ్, ముకుంద సుధాకర్, అప్పల రవీందర్, మాడిశెట్టి శ్రీకాంత్, ఎంసాని సమ్మయ్య, ఉమాకర్ రెడ్డి, పింగిలి శ్రీరామ్ రెడ్డి, అవిరినేని సంపత్ రావు,…
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా*బండారు పల్లి గ్రామములో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క *ములుగు మండలం బండారు పల్లి…
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పర్యటించి అక్కడి ఏర్పాట్లను జోనల్ కమిషనర్ శ్రీమతి.మమత తో కలిసి పరిశీలించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..* ప్రతి కేంద్రంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని…
వైద్య, ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలును పెంపొందించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, సీఎం జగన్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా…
పేద ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాలు అందేలా చూస్తాం.. వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే.. శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ మరియు కేశవ్ నగర్ బస్తీలో పర్యటించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ…