శ్రీశైలం ఘాట్ రోడ్ లోని శిఖరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

Spread the love

నంద్యాల జిల్లా

శ్రీశైలం ఘాట్ రోడ్ లోని శిఖరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

శ్రీశైల శిఖరం వద్ద మాచర్లకు చెందిన బోలెరో వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో శ్రీశైలం దేవస్థానం పూజారి, బొలేరో వాహనంలోని మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page