గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్: ఖమ్మం వన్ టౌన్ సిఐ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం వన్ టౌన్ సిఐ ఉదయ్…
హైదరాబాద్: మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్బాబు, కాటూరి సూర్యకుమార్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ,…
విశాఖ… గాజువాక… రెండు కార్లు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎలక్షన్ టీం ప్లైయింగ్ స్కాడ్ గాజువాక ఇంచార్జ్ అధికారిని రేవతి అగనంపూడి టోల్ గేట్ సమీపంలో ప్లేయింగ్ స్కాడ్ తనిఖీలో భాగంగా మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు…
హైదరాబాద్: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు జలమండలి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ సర్కిల్ సీజీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేష్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ను అరెస్టు చేశారు. అక్బర్ హుస్సేన్ జలమండలికి నీటి ట్యాంకర్ అద్దెకిచ్చారు. అందుకు…
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. ‘కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే ప్రభుత్వ…
విజ్ఞాలను తొలగించే ఏకైక దేవుడు..కాణిపాకం గణపయ్యకు ఇద్దరు దాతల భారీ విరాళం.. రూ.5 కోట్ల విలువైన 20 బంగారు బిస్కెట్ల కానుక ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఈ క్షేత్రంలో బావిలో వెలసిన వినాయకుడు భక్తులకు…
తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని…
హైదరాబాద్ :వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు.. ఈ క్రమంలోనే సాయం త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే…
బాపట్ల జిల్లా చీమకుర్తి మండలం చండ్రపాడు ఇంచార్జి మరియు పల్లమల్లి గ్రామానికి చెందిన వీఆర్వో వీరనారాయణ మరియు చీమకుర్తి టౌన్ విఆర్ఓ సౌజన్యాలు చంద్ర పాడు గ్రామానికి చెందిన రైతు కు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు నిమిత్తం 20000 లంచం…
నిందితుల వద్ద నుండి నగదు, ల్యాప్ టాప్ స్వాధీనం నిందితులను పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన రెంటచింతల ఎస్.ఐ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో గురజాల డిఎస్పీ పల్లపురాజు, కారంపూడి సీ.ఐ దార్ల. జయకుమార్ పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో…