విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.. మృతులు వాచ్మెన్ కుటుంబానికి చెందిన తల్లి సంధ్య.. పిల్లలు…
సాక్షిత తిరుపతి : స్పందనపై, జగనన్నకు చెబుదాము కార్యక్రమంలో అందిన పిర్యాధులకు వెంటనే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 10 వ…
వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు వైద్యులు, ప్రధాన నిందితుడు పరార్ వైజాగ్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు దళారులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారితో పాటు…
నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్ లోని శిఖరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి శ్రీశైల శిఖరం వద్ద మాచర్లకు చెందిన బోలెరో వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో శ్రీశైలం దేవస్థానం పూజారి, బొలేరో వాహనంలోని…
Mother and two daughters committed suicide by jumping into Godavari river in Basra బాసర గోదావరి నదిలో దూకి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య.. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద తీవ్ర…
Two beggars arrested for kidnapping boy బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు బెగ్గర్స్ అరెస్టు పిల్లాడిని తల్లికి అప్పగించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎసిపి శివమారుతి హైదరాబాద్: పక్కన నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలను హుమాయున్నగర్ పోలీసులు…