సాక్షిత తిరుపతి : స్పందనపై, జగనన్నకు చెబుదాము కార్యక్రమంలో అందిన పిర్యాధులకు వెంటనే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 10 వ వార్డు సచివాలయములోని వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ కె. కిషోర్ బాబు స్పందన గ్రివేన్స్ ని ఈ నెల 23వ తేది నుండి ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు పలుమార్లు హెచ్కరించినను, సమస్యను పరిష్కరించక కాలయాపన చేసినందున, అదే విధముగా రాజీవ్ నగర్ జీవకోన 46/1 వార్డులోని కె.ఆనంద్,అమినిటీస్ సెక్రటరీ, స్పందన నందు వచ్చిన గ్రీవెన్స్ కి సమాధానమును ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి అనుమతి పొందక అతనే స్పందన పోర్టల్ నందు నిర్లక్ష్యముగా సమాధానమును అప్లోడ్ చేసినందున సదరు గ్రీవెన్స్ మరలా రీ ఓపెన్ అయి స్పందన ఆడిట్ నందు మరలా వచ్చినందున ఇతనిని కూడా సస్పెండ్ చేస్తూ కమిషనర్ అర్డర్ ఇవ్వడం జరిగింది. కావున వార్డు సచివాలయ పరిధిలోని అందరు వార్డు సెక్రటరీలు స్పందన గ్రివేన్స్ లకు సరియైన సమాధానముతో ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి అనుమతి పొంది సత్వరమే పరిష్కరించి, ఎప్పటికప్పుడు స్పందన గ్రివేన్సులకు మానిటరింగ్ చేసుకొని పరిష్కరించవలసినదిగా కోరడమైనదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు.*
Related Posts
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
Spread the love స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం…
Spread the love 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ సాక్షిత : మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి…
Spread the love హైదరాబాద్ : దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టికెట్ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు…
Spread the love మంత్రి కాకాణి ని గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ మంత్రి కాకాణి కి సంఘీభావాన్ని తెలియజేసిన పొదలకూరు మండల కేంద్రానికి చెందిన పాముల వీధి ప్రజలు”* “ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే మంత్రి కాకాణి కి ప్రతి…
Spread the love ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. తన కూతుళ్లను కలిసేందుకు మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ వేశారు.…
Spread the love హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే…
Spread the love వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం కొత్త చెరుకొమ్మువారిపాలెం , పాత చెరుకొమ్మువారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు…
Spread the love భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్…
Spread the love పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి…
Spread the love Jana Sena leader Pawan who attacked Jagan in a severe manner ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన…