ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్‌ బయలుదేరారు.…
Whatsapp Image 2024 01 20 At 12.07.11 Pm

ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

అమరావతి:ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. రేపు విమానంలో విజయవాడకు బయలుదేరి షర్మిల వెళతారు. రేపు…

2కోట్ల TUFIDC నిదులతో నూతనంగా నిర్మించున్న ఆధునిక దోబి ఘాట్ నిర్మాణం

2కోట్ల TUFIDC నిదులతో నూతనంగా నిర్మించున్న ఆధునిక దోబి ఘాట్ నిర్మాణం కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 రాజీవ్ నగర్ లో 2కోట్ల TUFIDC…

శ్రీశైలం- దోర్నాల ఘాట్ రోడ్డులో ప్రమాదం.భారీగా ట్రాఫిక్ జామ్

దోర్నాల మండలం తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో బస్సు,టిప్పర్ ఢీకొన్న సంఘటనలో బస్సులో లోని పలువురు ప్రయాణికులకు గాయాలు… రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం …సుమారు 2 గంటల పాటు స్తంభించిన వాహన…

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొత్త దందాకు తెరలేపిన అటవీశాఖ

స్పీడ్ లిమిట్ పేరుతో వాహనాల కు రూ.500.వసూలు చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది. దోర్నాల చెక్ పోస్ట్ నుంచి శిఖరం దగ్గర చెక్ పోస్ట్ వరకు గల 35 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట (60 నిమిషాలు) లోపు చేరుకుంటే 500…

భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం

ఒకరు మృతి తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని బైకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న రెడ్డిప్రసాద్ అక్కడిక్కడే మృతిచెందాడు. గాయపడిన అతని భార్యను ఆసుపత్రికి…

శ్రీశైలం ఘాట్ లో బస్సు బోల్తా

శ్రీశైలం ఘాట్ లో బస్సు బోల్తా …ప్రకాశం జిల్లా : పెద్ద దోర్నాల – శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్ లోని చిన్నారుట్ల సమీపంలో గల దయ్యాల మలుపు వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా…!!20 మందికి పైగా గాయాలు..!!వీరంతా మల్లన్న…

శ్రీశైలం ఘాట్ రోడ్ లోని శిఖరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్ లోని శిఖరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి శ్రీశైల శిఖరం వద్ద మాచర్లకు చెందిన బోలెరో వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో శ్రీశైలం దేవస్థానం పూజారి, బొలేరో వాహనంలోని…

మంచిర్యాల పుష్కర్ ఘాట్ ను పరివేక్షించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

MLA Nadipelli Diwakar Rao supervised the Manchiryala Pushkar Ghat మంచిర్యాల పుష్కర్ ఘాట్ ను పరివేక్షించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు , నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.. సాక్షిత : మహాశివరాత్రి సందర్భంగా *ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్…

You cannot copy content of this page