మంచిర్యాల పుష్కర్ ఘాట్ ను పరివేక్షించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

MLA Nadipelli Diwakar Rao supervised the Manchiryala Pushkar Ghat

మంచిర్యాల పుష్కర్ ఘాట్ ను పరివేక్షించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు , నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్..


సాక్షిత : మహాశివరాత్రి సందర్భంగా *ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ * మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గోదావరి పుష్కర ఘాట్ ను పరివేక్షించారు. మహా శివరాత్రికి, గోదావరి స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు…


అనంతరం పవిత్ర గోదావరి పుణ్య స్నానాలకు, విచ్ఛేస్తున్న భక్తమహాశయులకు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యం లో మజ్జిగ పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,PACS చైర్మన్ సందేల వెంకటేష్, ముఖ్య నాయకులు, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page