శుభ స్వీకరణ కార్యక్రమంకు హాజరైన భూమన

Spread the love

సాక్షిత : శుభ స్వీకరణ కార్యక్రమంకు హాజరైన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి , తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష .

స్వర్గీయ మబ్బు గోపాల్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష ..
వై.యస్.ఆర్ మార్గ్, డి.బి.ఆర్ హాస్పిటల్ సమీపంలో జె.ఎస్.కే అపార్ట్మెంట్ మబ్బు గోపాల్ రెడ్డి నివాసంలో, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

Related Posts

You cannot copy content of this page