అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల…
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈ నెల 18న లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్…
మంగళగిరి:నగరంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బెటాలియన్ కార్యాలయంలో రత్న కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత బెటాలియన్ సిబ్బంది నూతన కమాండెంట్ రత్నకు గౌరవ వందనం చేశారు.బాధ్యతలు స్వీకరించిన కమాండెంట్…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలందరూ ఈ 6 గ్యారంటీల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పార్టీలకు…
ప్రజాపాలన అభయా హస్తం గ్యారెంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపల్ 11 వ వార్డులో ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … హనుమకొండ జిల్లా.. వర్ధన్నపేట మున్సిపల్ పరిధి లోని 11వ వార్డు అభయాసం గ్యారంటీ దరఖాస్తుల…
కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ ,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి బాచుపల్లి 15,17,మరియు 19వ డివిజన్ల…
మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకే పూర్తి హక్కులను కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని…
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం 10/8/2023 రోజున కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్టలో మక్కదుమ్ నగర్ సిపిఐ ఆఫీస్ దగ్గర వృద్ధాప్య పెన్షన్లు,…
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో పెన్షన్లకు అర్హులైనటువంటి వారు ఎవరైతే పెన్షన్లు పొందకుండా ఉన్నారో వారి నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఈ…
కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు.