ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం

Spread the love

అమరావతి:

తేది:03-04-2023
ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసిన మేరిగ మురళీధర్ తో పాటు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి , శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య , రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , వెలగపల్లి వరప్రసాద్ , మేకపాటి విక్రమ్ రెడ్డి , తదితరులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page