మంచినీరు, భూగర్భడ్రైనేజీ పూరైన సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

Spread the love


Thanks to MLA on the occasion of completion of fresh water and underground drainage

మంచినీరు, భూగర్భడ్రైనేజీ పూరైన సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో రూ.35 లక్షలతో మంచినీరు,

భూగర్భడ్రైనేజీ పూరైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రమేష్, ప్రసాద్, బీమ్ జీ రామ్, కోటేశ్వర రావు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page