తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్

Spread the love

హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గెల్లు శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ తో బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ అతి సల్ప మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత ఆయన హైదరాబాద్ కు మ కాం మార్చారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ కు ప్రధాన హోదా కల్పించారు . తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page