వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”జీ.వీ ఆంజనేయులు

పల్నాడు జిల్లా వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”.. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు అన్నారు. సోమవారం నాడు బొల్లాపల్లి మండలంలోని సరికొండ పాలెం…

ఏపీ బిజెపి‌ అధ్యక్షుడు సోము‌వీర్రాజును జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు మరియు బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

పల్నాడు : వైంకుఠపు‌రం‌ శివారులో ఉద్రిక్తత ఏపీ బిజెపి‌ అధ్యక్షుడు సోము‌వీర్రాజును జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు మరియు బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా పోలీసులు వాహనాలు పెట్టి అడ్డుకున్న పోలీసులు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై‌ఏ కుర్చుని…

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు

పల్నాడు జిల్లా హెడ్ రైటింగ్ (క్యాలిగ్రాఫి) లో పరీక్షలలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు వినుకొండ కుమ్మరి బజార్ కు చెందిన పూసపాటి తేజ ప్రేవేట్ టీచర్ మరియు ఇందిరా నగర్ కు చెందిన…

అవినీతి MLA అంటూ కరపత్రాల కలకలం సంతనూతలపాడు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అవినీతి MLA అంటూ కరపత్రాల కలకలం సంతనూతలపాడు నియోజకవర్గ mla tjr సుధాకర్ బాబు కు వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల పేరుతో కరపత్రాలు ఆదివారం కలకలం రేపాయి. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో తాజా అంశం రాజకీయచర్చకు…

ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా

పల్నాడు జిల్లా రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని, ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి జీ.వీ ఆంజనేయులు…

ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి

పల్నాడు జిల్లా వినుకొండా రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని, ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి జీ.వీ…

వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..

పల్నాడు జిల్లా వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”.. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం నాడు బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం గ్రామంలో…

బొల్లాపల్లి మండలం, వెల్లటూరు జిల్లా పరిషత్ స్కూల్ ను సందర్శించిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు

సాక్షిత * : స్కూల్ అభివృద్ధి అంశాలపై సమీక్ష-మధ్యాహ్న భోజన పథకం పరిశీలన*-విద్యార్థుల చేరికలు పెంచాలని, ఉన్నత చదువులు చదివేలా చూడాలని ఉపాధ్యాయులకి సూచన.*పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధికి సహాయం అందిస్తానని ఎంపీ హామీ*బొల్లాపల్లి మండలం, వెల్లటూరు గ్రామంలో చైతన్య గోదావరి…

గంటవారిపాలెం గ్రామం నందు ప్రయాణికులు బస్టాండ్ లేక ఇబ్బందులు

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెం గ్రామం నందు ప్రయాణికులు బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు దృష్టికి రాగా, ఆ సమస్య వెంటనే పరిష్కరించాలని, నేడు గంటవారిపాలెం గ్రామం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం…

పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ను సన్మానించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి

సాక్షిత : షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిపల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన షేక్. అక్బర్ జానీ భాషా ను మాచర్ల ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ఘనంగా సత్కరించారు. కారంపూడిలో జరిగిన…

You cannot copy content of this page