గంటవారిపాలెం గ్రామం నందు ప్రయాణికులు బస్టాండ్ లేక ఇబ్బందులు

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెం గ్రామం నందు ప్రయాణికులు బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు దృష్టికి రాగా, ఆ సమస్య వెంటనే పరిష్కరించాలని, నేడు గంటవారిపాలెం గ్రామం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిగా, ఈ కార్యక్రమం లో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page