వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..

Spread the love

పల్నాడు జిల్లా

వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..

సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు అన్నారు.

శుక్రవారం నాడు బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక అధ్యక్షతన
ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించగా

ముఖ్యఅతిథిగా జీ.వి ఆంజనేయులు హాజరై ఇంటింటికి తిరిగి జగన్ రెడ్డి అరాచక పాలన తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page