రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్ తెలియజేశారు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు
రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది.
బిఆర్ఎస్ జండా రాష్ట్రానికి అండ… గడప గడపకు ప్రచారంలో డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ,సీనియర్ నాయకులు .. …….. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి మద్దతుగా నిజాంపేట్ మునిసిపల్…
వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలు కోరుకుంటున్నారు పడుగుపాడు సచివాలయం-1లో జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు , భూగర్భ గనులు, పౌర సంబంధాలు మరియు సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి…
రూ. 10 వేల కోట్ల విలువైన ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ హెచ్ పీసీతో ఒప్పందం మెగావాట్ కు లక్ష చొప్పుల ప్రభుత్వానికి వందేళ్ల పాటు రాయల్టీ ఆదాయం 3 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు గ్రీన్…
మద్దినాయనపల్లిలో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” 2వ రోజు కొనసాగుతున్న కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాద్యం.. మహిళా నేత పులివర్తి సుధారెడ్డి పాకాల మండలం, మద్దినాయన పల్లి పంచాయతీ, కొండ వెనుక గోకులాపురం, మద్దినాయనపల్లి కాలనీ, మద్దినాయన పల్లి హరిజనవాడ,…
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు “ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా రేపు మార్కాపురం పట్టణమునకు విచ్చేయుచున్నారు. మార్కాపురంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు…
ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జోన్ 4 విభాగంలో మొదటి స్థానంలో యర్రగొండపాలెం నిలిచినట్లు ప్రకటించిన టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్…