మద్దినాయనపల్లిలో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి”

Spread the love

మద్దినాయనపల్లిలో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి”

2వ రోజు కొనసాగుతున్న కార్యక్రమం

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాద్యం.. మహిళా నేత పులివర్తి సుధారెడ్డి

పాకాల మండలం, మద్దినాయన పల్లి పంచాయతీ, కొండ వెనుక గోకులాపురం, మద్దినాయనపల్లి కాలనీ, మద్దినాయన పల్లి హరిజనవాడ, మద్దినాయన పల్లి గ్రామాలలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం కొనసాగుతుంది. 2వ రోజు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. స్థానికు నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైసీపీ పాలనలో రాష్ట్రాలకీ జరిగిన, జరుగుతున్న అన్యాయాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. తిరిగి రాష్ట్రం అభివృద్ది పథంలో నడిపించగల సత్తా ఒక్క మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమని

Related Posts

You cannot copy content of this page