తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు , భూగర్భ గనులు, పౌర సంబంధాలు మరియు సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్ లో నిర్వహించిన ప్రగతి ప్రస్థాన సభ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page