ఇందిరమ్మ పాల‌న‌లో వెలుగుల ప్రస్థానం

యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు తాజాగా పర్యావరణ అనుమతులుడిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో నిర్మాణంలో పెరిగిన వేగం ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా…

సోమిరెడ్డి పాలనలో రూర్బన్ పనులతో పల్లెలు కళకళ. కాకాణి హయాంలో గ్రావెల్ తవ్వకాలతో ఊళ్లు వెలవెల

కాకాణి ధనదాహంతో లోతైన గోతులతో ప్రమాదభరితంగా మారిన సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువు వైసీపీ మైనింగ్ మాఫియా ఎడాపెడా తవ్వకాలతో మాయమైపోయిన కసుమూరు తిప్ప. రూపుకోల్పోయిన ప్రభుత్వ భూములు, పేదల పొలాలు ఏకంగా ఒంగోలు ఎంపీ సంతకాన్నే ఫోర్జరీ చేసి గ్రావెల్…

వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులే – బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్‌ పెదాలపై తప్ప గుండెల్లో…

కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన

కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ…

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి రాష్టాభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

వైసిపి పాలనకు చరమగీతం పాడుదాం. అడుగడుగునా పూలవర్షంతో ఘన స్వాగతం ,నీరాజనాలు పలికిన మునిమడుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు . సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల మునిమడుగు పంచాయతీ నందు ఎన్నికల శంఖారావ కార్యక్రమం పూరించిన సవితమ్మ…

జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి…

జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి… చంద్రబాబు హయాంలో గ్రామాల్లో దోపిడి, అవినీతి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. కోనాయపాలెం గ్రామంలో సి.జీ.ఎఫ్. నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన వెటర్నరీ హాస్పిటల్ ను ప్రారంభించిన MLC…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనలో మరో రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి మరో రెండు హామీలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 500 రూ|| కే గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత…

జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

అమరావతి: గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం…
Whatsapp Image 2023 11 06 At 2.41.59 Pm

కాంగ్రెస్ పార్టీ 60 యేండ్లలో చెయ్యలేని అభివృద్ధి, మన BRS పాలనలో 10 యేండ్లలో చేసుకున్నాం

తెలంగాణకు రక్షణ కవచంలా ఉన్న కెసిఆర్ సార్ నాయకత్వాన్ని బలపరుస్తూ…. మరోసారి కారు గుర్తుకు ఓటు వేయండి. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ మండలం “కొటాలగూడ” గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్”
Whatsapp Image 2023 11 03 At 8.55.27 Am

60 ఏళ్ల పాపపు కాంగ్రెస్ పాలనలో పల్లేర్లు మొలిచాయి

60 ఏళ్ల పాపపు కాంగ్రెస్ పాలనలో పల్లేర్లు మొలిచాయి, నేడు 10 ఏళ్ళ కెసిఆర్ పాలనలో 24 గంటల కరెంటు రైతులకు సకల సౌలత్ లు కల్పిస్తూ…పచ్చని పంటలతో పల్లెలు పరిమళిస్తున్నాయి, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి సారును గెలిపించుకుందాం.…

You cannot copy content of this page