జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి…

Spread the love

జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి… చంద్రబాబు హయాంలో గ్రామాల్లో దోపిడి, అవినీతి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

కోనాయపాలెం గ్రామంలో సి.జీ.ఎఫ్. నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన వెటర్నరీ హాస్పిటల్ ను ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

కోనాయపాలెం గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.15 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

కోనాయపాలెం టు ముప్పాళ్ళ రహదారిలో NRUM నిధులు రూ.10 లక్షల అంచనా వ్యయంతో నూతన నిర్మించనున్న కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

బొబ్బిళ్ళపాడు గ్రామంలో MGNREGS నిధులు రూ.20.80 లక్షల ఇచ్చిన వ్యయంతో నూతనంగా నిర్మించిన YSR విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.. నాడు -నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడం – ప్రతి గ్రామంలో ఒక ఆసుపత్రి నిర్మించడం సీఎం వైయస్ జగన్ ద్వారానే సాధ్యమైంది ..

ఈ మార్పు మన కళ్లెదుటే కనిపిస్తోంది. అప్పు­డూ, ఇప్పుడూ ఇదే బడ్జెట్‌.. ఇదే రాష్ట్రం. అప్పు­లు కూడా చంద్రబాబు చేసిన దానికంటే తక్కు­వ. అయినా ఇవన్నీ చేస్తున్నాం. జగనన్న ఎలా చేయగలుగుతున్నాడు? ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడని ఆలోచించండి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page