సోమిరెడ్డి పాలనలో రూర్బన్ పనులతో పల్లెలు కళకళ. కాకాణి హయాంలో గ్రావెల్ తవ్వకాలతో ఊళ్లు వెలవెల

Spread the love

కాకాణి ధనదాహంతో లోతైన గోతులతో ప్రమాదభరితంగా మారిన సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువు

వైసీపీ మైనింగ్ మాఫియా ఎడాపెడా తవ్వకాలతో మాయమైపోయిన కసుమూరు తిప్ప. రూపుకోల్పోయిన ప్రభుత్వ భూములు, పేదల పొలాలు

ఏకంగా ఒంగోలు ఎంపీ సంతకాన్నే ఫోర్జరీ చేసి గ్రావెల్ తవ్వకాలకు తెగబడిన కాకాణి మైనింగ్ మాఫియా

గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగిన నేపథ్యంలో ప్రజల మధ్యలోకి ఓట్లు అడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని ఆందోళన చెందుతున్న వైసీపీ నాయకులు

ఇంకా కాకాణి వెంట నడిస్తే ప్రభుత్వ భూములే కాదు పట్టా పొలాలను కూడా కాజేస్తారనే భయంతో వైసీపీని వీడుతున్న కేడర్

వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీకి చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

నెల్లూరు వేదాయపాళెం కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

టీడీపీలో చేరిన వారిలో పట్టపు సుబ్రహ్మణ్యం, వెందోటి శీనయ్య, పట్టపు రవీంద్ర, నలగర్ల రాజయ్య, వెంకేశ్వర్లు, దార్ల హరి, పెద్ది విష్ణు, తాటిపర్తి వెంకటయ్య, గోసి అర్జున్, పెద్ది ఏడుకొండలు, మణి, నారాయణ, గెర్రి వెంకయ్య

Related Posts

You cannot copy content of this page