ఎన్టిటిపిఎస్ పొల్యూషన్ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తనిఖీలు

ఎన్టీఆర్ జిల్లా ఎన్టిటిపిఎస్ పొల్యూషన్ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తనిఖీలు కంట్రోల్ బోర్డు బృందం పరికరాలతో శాంపిల్స్ సేకరణ ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన ఎన్టిటిపిఎస్ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎన్ టి టి పి ఎస్ ఇబ్రహీంపట్నం…

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు జెడ్పి హైస్కూలు విద్యార్థులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఇందుకోసం శాసనసభ్యులు కృష్ణప్రసాదు తన స్వంత నిధులను వెచ్చించారు. బ్యాడ్మింటన్ బ్యాట్లు, 70 జతల స్పోర్ట్స్…

ఆశీలుకు టెండర్ రద్దు చేయాలి,వేలం పాట మళ్లీ నిర్వహించాలి

ఆశీలుకు టెండర్ రద్దు చేయాలి,వేలం పాట మళ్లీ నిర్వహించాలి ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం స్పందనలో కలెక్టర్ కు టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు కొండపల్లి పురపాలికలో ఇటీవల నిర్వహించిన ఆశీలు టెండర్ ను రద్దు చేసి తిరిగి వేలం పాట…

గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

విజయవాడ: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్ విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది.…

టెండర్ వివాదం నేపథ్యంలో పాత టెండర్ విధానం రద్దు చేసి – బహిరంగ టెండర్ కు పిలుపు ఇవ్వాలి –

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నంటెండర్ వివాదం నేపథ్యంలో పాత టెండర్ విధానం రద్దు చేసి – బహిరంగ టెండర్ కు పిలుపు ఇవ్వాలి – మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ప్రజలపై – చిరు వ్యాపారులపై భారాలు ఆపాలని…

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత.

విజయవాడ:అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్‌ అధికారులు విజయవాడ రైల్వేస్టేసన్ వద్ద నిఘాపెట్టారు..ఈ తరుణంలో దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద…

అంబేద్కర్ విగ్రహ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి; సీఎస్ లక్ష్మి

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అంబేద్కర్ విగ్రహ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి; సీఎస్ లక్ష్మి విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులను ఏపీ మున్సిపల్ స్పెషల్ సీఎస్ లక్ష్మి పరిశీలించారు. అనంతరం ఢిల్లీ నుండి వచ్చిన…

అంతర రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ అంతర రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. వారి వద్ద నుండి 580 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రెండు ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం విలువ సుమారుగా 34 లక్షలు స్వాదీనం.ఎన్.టి.ఆర్…

గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ…

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 16.3.2023. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు,…

You cannot copy content of this page