అంబేద్కర్ విగ్రహ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి; సీఎస్ లక్ష్మి

Spread the love

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

అంబేద్కర్ విగ్రహ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి; సీఎస్ లక్ష్మి

విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులను ఏపీ మున్సిపల్ స్పెషల్ సీఎస్ లక్ష్మి పరిశీలించారు.

అనంతరం ఢిల్లీ నుండి వచ్చిన డిజైనర్ను పరిశీలించి…అనుకున్న సమయానికి అంబేద్కర్ స్మృతి వనం విగ్రహం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.

నిర్మాణ పనుల వివరాలకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page