గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

Spread the love

విజయవాడ: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు తెలియజేశారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది.

రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది.

ఈ సదస్సులో దేశ విదేశీ అతిథులు పాల్గొననున్నారు.

ఇప్పటికే చాలామంది విశాఖ చేరుకున్నారు.

ఈ సదస్సు కోసం సీఎం జగన్ రేపు విశాఖ వెళుతున్నారు.

కేంద్ర మంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొననున్నారు.

విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఘనంగా విందు ఏర్పాటు చేస్తోంది..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page