Spread the love అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేసి…. రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాని -రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి….. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని ఆకాంక్షించిన- ఎమ్మెల్యే…
Spread the love ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన…
Spread the love పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు ఉదయం…
Spread the love ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడుకోవద్దని అన్నీ రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది. 18 యేళ్ళ లోపు పిల్లలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాలలో వినియోగించ వద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పారావు…
Spread the love ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో…
Spread the love రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోడల్ అధికారులు ఎన్నికల ఫిర్యాదులు సకాలంలో సంబంధిత అధికారులకు అందేలా చూడాలి
Spread the love పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ……
Spread the love కృపావరానికి ఘన సన్మానంఅభినందనలు తెలిపిన మంత్రి అంబటి : *సాక్షిత సత్తెనపల్లి :పట్టణ వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులుగా గుజ్జర్లపూడి కృపావరం నియామకం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్సీపి పట్టణ పార్టీ…
Spread the love రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార రంగంలోకి దిగనున్నారు.
Spread the love వాలంటీర్ల చేతిలో ఏపీ ప్రజల సమాచారం..ఈసీకి బీజేపీ మైనారిటీ అధ్యక్షులు పిర్యాదు AP BJP : ఆంధ్రప్రదేశ్లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ(AP BJP) మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు.…