టెండర్ వివాదం నేపథ్యంలో పాత టెండర్ విధానం రద్దు చేసి – బహిరంగ టెండర్ కు పిలుపు ఇవ్వాలి –

Spread the love

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం
టెండర్ వివాదం నేపథ్యంలో పాత టెండర్ విధానం రద్దు చేసి – బహిరంగ టెండర్ కు పిలుపు ఇవ్వాలి –

మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ప్రజలపై – చిరు వ్యాపారులపై భారాలు ఆపాలని విజ్ఞప్తి

సిపియం మండల కార్యదర్శి యం మహేష్

కొండపల్లి

                 కొండపల్లి నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో     అశీళ్ళు టెండర్ బహిరంగ టెండర్ ద్వారా వేయాలని, అశీళ్ళు టెండర్ పేరు తో చిరు వ్యాపారులపై భారాలు వేయొద్దని సిపియం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ అధికారులను డిమాండ్ చేశారు

గతంలో వేసిన టెండర్ లో వివాదం నేపథ్యంలో టెండర్ రద్దు చేసి నూతనంగా టెండర్ పిలిచి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలని, ప్రజలపై భారాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కమిటీ సభ్యులు ఎ విఠల్ రావు, ఈ కొండలరావు, బి వెంకటేశ్వరరావు, బేబీ, పార్వతీ, నారాయణ, బాబ్జి , స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page