పేద ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి.

పేద ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి. నవంబర్ 7 సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన నాగిళ్ల పద్మమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ విషయం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి దృష్టికి…

సుమారు 2.00 కోట్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే,

MLA, who attended the foundation stone laying program of about 2.00 crores. సాక్షిత : సుమారు 2.00 కోట్ల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే,కార్పొరేటర్.తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాల ముఖ్యమయినది మన ఊరు మన…

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Foundation stone laying for CC road construction works సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు…

రూ.2.25 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు

Minister Puvvada laid foundation stone for development works with Rs.2.25 crores రూ.2.25 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు.. సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న…

కందాళ ఫౌండేషన్ లో పోలీస్ కానిస్టేబుల్ /ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్

Events for Police Constable / SSI Candidates under the auspices of Kandala Foundation కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ /ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్ కొరకు క్రీడా మైదానం ఏర్పాటు సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ పాలేరు…

నాలుగు వరసల బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

State Medical and Health Minister Tanniru Harish Rao laid the foundation stone for the four-lane BT road works. నాలుగు వరసల బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు…

నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లుసాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ మరియు ప్రధానోపాధ్యాయుడు…

వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా…

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన

జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…

You cannot copy content of this page