వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

Spread the love

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ని కాపు సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page