సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

Whatsapp Image 2024 01 30 At 11.13.29 Am

వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడ లోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున…
Whatsapp Image 2024 01 17 At 4.48.17 Pm

టీడీపీలోనే ఉంటా.. గాలి పార్టీ గాలి వార్తలని నమ్మకండి.. వంగవీటి రాధా

గత కొన్నిరోజులుగా వంగవీటి రాధా టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్నారనే ప్రచారం జరిగింది.. తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు.. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని, అవన్నీ గాలి పార్టీ గాలి వార్తలని స్పష్టం చేశారు..…

వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా…

You cannot copy content of this page