స్పందనలో 258 అర్జీల స్వీకరణ

స్పందనలో 258 అర్జీల స్వీకరణ…. మండల స్పందన అర్జీలను ఆడిట్ చేయాలి…. ఏలూరు, ఏప్రిల్ : 3 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను సంతృప్తికరంగా, నాణ్యతతో పరిష్కరించలాని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను…

జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయములో ఈ రోజు అనగా 03.04.2023 వ తేది నాడు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు. @ఏలూరు నుండి ఒక మహిళ ఎస్పీ గారిని స్పందన…

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు జిల్లాలో మొదటి రోజు పరీక్షకు 22,853 మంది విద్యార్థులు హాజరు 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఏలూరు,ఏప్రిల్,3ః ప్రశాంత వాతావరణంలో జిల్లాలో 10 వ తరగతి…

ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే నెల్సన్ మండేలా – పల్లి శ్రీనుSC సెల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & NLYF జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ …… అన్నదానం ఆకలిని తీర్చగలిగితే…

మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు

ఏలూరు జిల్లా….. లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఈరోజు మాజీ మండల ప్రెసిడెంట్ మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొమ్మజి, అనిల్, మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం నాయకులు…

అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ

ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం వికాస్ స్కూల్ యాజమాన్యం తమ బిల్డింగ్ కు అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగిన భవన యాజమానులు. అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ తాను అద్దెకు ఇచ్చినభవనానికి తాళం వేస్తే పగలు…

ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను MLA శ్రీ ఉన్నమట్ల ఎలీజ సమక్షంలో ప్రారంభించడం జరిగింది

ఏలూరు జిల్లా….చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో మైత్రి డెవలపర్స్ అధినేత, TTD LAC సభ్యులు శ్రీ భీమిరెడ్డి వెంకట సూరా రెడ్డి (BVS Reddy) ఆర్ధిక సౌజన్యంతో నిర్మితమైన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను MLA శ్రీ ఉన్నమట్ల ఎలీజ…

భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది

భీమడోలు,ఏలూరు జిల్లా) భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 5 గంటలకు పైగా…

పెదవేగి మండలం లో ఖాళీగా ఉన్న 9 వాలంటీర్ పోస్టులను భర్తీ చేయడానికి ఎం పి డి ఓ రాజ్ మనోజ్

ఏలూరు పెదవేగిపెదవేగి మండలం లో ఖాళీగా ఉన్న 9 వాలంటీర్ పోస్టులను భర్తీ చేయడానికి ఎం పి డి ఓ రాజ్ మనోజ్ మండల పరిషత్ కార్యాలయం లో ఇంటర్వ్యూలు నిర్వహించారు.9 వాలంటీర్ పోస్ట్ లకు ఇంటర్వ్యాలు నిర్వహిస్తే 8 మంది…

దళిత యువకుడి ఘటనపై గ్రామస్తుల నుండి వివరాలు

ఏలూరు రూరల్ మండలం కొక్కి రాయి లంకలో ఇటీవల మృతి చెందిన దళిత యువకుడి ఘటనపై గ్రామస్తుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నరాష్ట్ర ఎస్ సి ఎస్ టి కమిషన్ చైర్మన్ మారుమూడి థామస్ తో పాటు పాల్గొన్న .జిల్లా అధికారులు.పోలీస్…

You cannot copy content of this page