అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ

Spread the love

ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం వికాస్ స్కూల్ యాజమాన్యం తమ బిల్డింగ్ కు అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగిన భవన యాజమానులు.

అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ

తాను అద్దెకు ఇచ్చిన
భవనానికి తాళం వేస్తే పగలు కొట్టేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగిన భవన యజమాని రాంబాబు కుటుంబం సభ్యులు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page