ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను MLA శ్రీ ఉన్నమట్ల ఎలీజ సమక్షంలో ప్రారంభించడం జరిగింది

Spread the love

ఏలూరు జిల్లా….చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో మైత్రి డెవలపర్స్ అధినేత, TTD LAC సభ్యులు శ్రీ భీమిరెడ్డి వెంకట సూరా రెడ్డి (BVS Reddy) ఆర్ధిక సౌజన్యంతో నిర్మితమైన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను MLA శ్రీ ఉన్నమట్ల ఎలీజ సమక్షంలో ప్రారంభించడం జరిగింది
కార్యక్రమంలో BVS రెడ్డి గారు, AMC చైర్మన్ జానకి రెడ్డి గారు, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ ఛైర్మన్ దయాల నవీన్ బాబు గారు, చింతలపూడి ZPTC మోలుగుమాటి నీరజ గారు, MPP డాక్టర్ రాంబాబు గారు, Ex AMC చైర్మన్ సాయిబాబు గారు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు*

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page