పెదవేగి మండలం లో ఖాళీగా ఉన్న 9 వాలంటీర్ పోస్టులను భర్తీ చేయడానికి ఎం పి డి ఓ రాజ్ మనోజ్

Spread the love

ఏలూరు

పెదవేగి
పెదవేగి మండలం లో ఖాళీగా ఉన్న 9 వాలంటీర్ పోస్టులను భర్తీ చేయడానికి ఎం పి డి ఓ రాజ్ మనోజ్ మండల పరిషత్ కార్యాలయం లో ఇంటర్వ్యూలు నిర్వహించారు.9 వాలంటీర్ పోస్ట్ లకు ఇంటర్వ్యాలు నిర్వహిస్తే 8 మంది మాత్రమే హాజరయ్యారని ఎం పి డి ఓ తెలిపారు.పెడకడిమి వాలంటీర్ గా దుర్గా భవాని.మడుగు వాలంటీర్ లు గా నాగరాజు ప్రేమ జ్యోతి.విజయ రాయి వాలంటీర్ గా పావని.వనిత వీర్రాజు.కవ్వా గుంట వాలంటీర్ గా ప్రశాంతి.కూచింపూడి వాలంటీర్ గా సంధ్య.ఎంపికయ్యారని ఎం పి డి ఓ రాజ్ మనోజ్ తెలిపారు .ఈ ఇంటర్వూ కార్యక్రమం లో మండల పరిషత్ ఏ ఓ కె వి జాన్సన్.ఈ ఓ అండ్ పి ఆర్ డి శ్రీని వాసులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page