కార్మికవర్గ ఐక్యత,పోరాటలతోనే సోషలిస్టు వ్యవస్థను నిర్మించవచ్చు.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యం డి యూసుఫ్.

138 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్, షాపూర్ నగర్,జగతగిరిగుట్ట, ఐడిపిఎల్,గాంధీనగర్,గిరినగర్, అంజయ్య నగర్,మక్డుం నగర్ బీరప్పనగర్, శ్రీరంనాగర్, జీడిమెట్ల,కుత్బుల్లాపూర్ మునిసిపల్ కార్యాలయం, వివిధ కంపెనీల ముందు ఏర్పాటు చేసిన ఎర్రజండా…

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు…

ఎన్టీఆర్ చౌరస్తాలో డి ఏ డి బి ఏ డి స్టూడెంట్స్కు మద్దతు తెలిపిన అఖిలపక్ష నేతలు

వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో డి ఏ డి బి ఏ డి స్టూడెంట్స్కు మద్దతు తెలిపిన అఖిలపక్ష నేతలు

బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు

బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు వాల్మీకీ బోయల ను ఎస్ టి జాబిత లో…

జగద్గిరిగుట్టకు విచ్చేసిన కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్

జి‌హెచ్‌ఎం‌సి లోని వేస్టేజ్ ప్లాంట్ సందర్శనకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్టకు విచ్చేసిన కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందచేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…

ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి

వికారాబాద్ జిల్లా ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి

మంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీ యత్నం

కార్మిక రాజ్యంతోనే పేద ప్రజల సమస్యలు తీరుతాయి.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం. డి యూసుఫ్.

ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా ఏఐటీయూసీ కార్మిక నాయకుల 28,29 రెండు రోజుల పాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులను నేడు షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో పాల్గొని ఎమ్. డి.యూసుఫ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా…

రూ.12 కోట్లతో వి డి ఎఫ్ టెక్నాలజీ తో సీసీ రోడ్లు మంజూరు.

నగరంలో వాడ వాడ పువ్వాడ.. రూ.12 కోట్లతో వి డి ఎఫ్ టెక్నాలజీ తో సీసీ రోడ్లు మంజూరు. రూ 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం. 29,30 వ డివిజన్లలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి పువ్వాడ…

నిజాంపేట్ మెయిన్ రోడ్ హోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ డి డాన్స్ స్టూడియో

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, NMC బిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము తో మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ యువకులు.ఈ సందర్భంగా ఈనెల 28న నిజాంపేట్ మెయిన్ రోడ్ హోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగా…

You cannot copy content of this page